Karnataka road accident in Telugu News | 11 killed | ఇసుక టిప్పర్ రూపంలో కబళించి మృత్యువు
Karnataka road accident in Telugu News | 11 killed | ఇసుక టిప్పర్ రూపంలో కబళించి మృత్యువుKarnataka : కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కనుమ పండుగ రోజు సరాదాగా గడుపుదామని గోవా బయలుదేరిన స్నేహితులు ను ఇసుక టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. వారిలో వ్యాను డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలు కూడా […]
Continue Reading