Ramnath kovind speech: భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి
Ramnath kovind speech న్యూఢిల్లీ: భారతదేశంలో మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. బుధవారం దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాతిని ఉద్దేశించి వారు మంగళవారం అర్థరాత్రి(బుధవారం) దేశ ప్రజలను ఉద్దేశించి(Ramnath kovind speech) ప్రసంగించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలి! దేశం కోసం ఎంతో మంది స్వాంతంత్య్ర సమర యోధుల పోరాటాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం గుర్తు చేసుకోవాలన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని కొనియాడారు. […]
పూర్తి సమాచారం కోసం..