Local panchayat elections : టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
Local panchayat elections : టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..! Visakapatnam: విశాఖపట్టణం జిల్లా గూడెం కొత్తవీధి మండలం ధారకొండ గ్రామస్థులు కొత్తగా ఆలోచించారు. తమ గోడు పట్టించుకోని అధికారులు ఎన్నికల వేళయినా మాట వింటారేమోనని భావించారు. ఊరిలోని ప్రాథమికోన్నత పాఠశాలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులంతా కలిసి పిల్లలతో పాఠశాల ఆవరణంలోనే ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. పాఠశాలలో 180 మంది విద్యార్థలున్నారన్నారు. ఉపాధ్యాయులు మాత్రం ముగ్గురే …
Local panchayat elections : టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..! Read More »