Labor unions : రైతుల జీవితంలో మట్టి పోసిన కేంద్రం
Labor unions : రైతుల జీవితంలో మట్టి పోసిన కేంద్రం : భారత్ బంద్ను విజయవంతం చేయండి : కార్మిక సంఘాలు Labor unions : Khammam: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో రైతుల జీవితాల్లో మట్టిపోస్తున్నదని కావున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 26న నిర్వహించే భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టియుసి, ఐఎఫ్ టియు కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. రఘునాధపాలెం మండలం తాహశీల్దార్ జి. నర్సింహారావు బుధవారం కార్మిక […]
Continue Reading