Covid Positive : ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని భయంతో ఓ మహిళ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
Covid Positive : కరోనా పాజిటివ్ వచ్చిందనే భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎగిటల కుమారి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో భయాందోళన చెందిన మహిళ ఎవరికీ చెప్పకుండా ఇబ్రహీంపట్నం ఎన్టీటిపిఎస్ కూలింగ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!