Block Money: భారీగా బయటపడ్డ Block Money
రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు గుర్తించిన ఐటీ
Block Money : హైదరాబాద్ లో భారీగా బ్లాక్మనీ బయటపడుతుంది. రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఓ ఫార్మా కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్మనీ గుర్తించారు. 10 రోజుల క్రితం ఫార్మా కంపెనీలో నిర్వహించిన సోదాల్లో రూ.2 వేల కోట్ల బ్లాక్మనీ లావాదేవీలను గుర్తించారు. తాజాగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్మనీ లావాదేవీలు వెలుగు చూశాయి.
హైదరాబాద్కు చెందిన స్పెట్రా, సన్సిటీ కంపెనీల్లో నిర్వహించిన ఐటీ సోదాల్లో రూ.700 కోట్ల బ్లాక్మనీ లావాదేవీలు ఐటీ గుర్తించింది. బ్లాక్మనీ లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను కంపెనీలు తయారుచేసుకున్నాయి. యాదాద్రి తదితర ప్రాంతాల్లో భారీగా కంపెనీలు వెంచర్లు వేశాయి. వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రెండు కంపెనీల లావాదేవీలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.
- Nara Lokesh : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమొద్దు
- Second Wave: నాడు అగ్రరాజ్యాన్ని నేడు భారత్ను Covid చుట్టుముట్టింది!
- Bathroomలో Current తో జాగ్రత్త! ఏఏ పద్ధతులు పాటించాలి?
- Stone Rain రాళ్ల వర్షం కురిసింది ఎక్కడో తెలుసా!(వీడియో)
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?