Chandrababu Naidu apologized to the people | Paritala (Krishna) Latest news |క్షమించమని ప్రజలను కోరిన చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu apologized to the people | Paritala (Krishna) Latest news |క్షమించమని ప్రజలను కోరిన చంద్రబాబు నాయుడుParitala(Krishna) : జగన్ ఆడుతున్న నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్టు ఓట్లేశారని, తానేం తప్పు చేశానో తనకు తెలీదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలనే తన తాపత్రయం అని, ఆ విధంగానే కృషి చేశానని చెప్పారు. అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. […]
Continue Reading