Swamiji Murder In Chittoor | Chittoor Crime News | హత్యకు గురైన స్వామీజీ? వివాదమే కారణమా?
Swamiji Murder In Chittoor | Chittoor Crime News | హత్యకు గురైన స్వామీజీ? వివాదమే కారణమా?Chittoor : స్వామీజీ హత్యకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా ఐరాల మండలం, చుక్కవారి పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. చిత్తూరు నుండి పీలేరు వెళ్లే రోడ్డు లో చుక్కవారిపల్లి గ్రామంలో ఉన్న శివాలయంలో అచ్యుతానంద స్వామి ఉంటున్నారు. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు తెలుస్తోంది. భూ వివాదమే ప్రాణం తీసింది: సోదరుడు… Read More »